జేడీయు పార్టీ అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్ కు ,పార్టీ నేత ప్రశాంత్ కిషోర్(PK) అస్సలు పడట్లేదు.

పార్టీ అంటే గౌరవం లేకపోతే పార్టీకి రాజీనామా చేసేయ్ అంటూ PK ప్రశాంత్ కిషోర్ కు నితీష్ వార్నింగ్ ఇచ్చాడు.
గత కొద్ది రోజులుగా CAA కు వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు.
CAA కు మద్దతుగా సీఎం నితీష్ కుమార్.
అమిత్ షా చెబితేనే ప్రశాంత్ కిషోర్ ను పార్టీలో చేర్చుకున్నానంటూ నితీష్ వ్యాఖ్యలు.
త్వరలో పార్టీ వీడనున్న ప్రశాంత్ కిషోర్.