తెలంగాణలో ఇప్పటి వరకు 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. 45 మందిని డిశ్చార్జ్ చేశాం . 11 మంది చనిపోయారు

ప్రస్తుతం 308 మంది బాధితులు సికింద్రాబాదులోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు
కరోనా మన దేశంలో పుట్టిన జబ్బు కాదు
విదేశాల నుంచి వచ్చిన 25937 మందిని quarantine చేశాం… అందులో 50 కి మాత్రమే positive వచ్చింది
విదేశాల నుంచి వచ్చిన 30 మందికి… వారి కుటుంబ సభ్యులు 20 మందికి వ్యాధి సోకింది
మర్కజ్ నుంచి వచ్చిన 1089 మంది అనుమానితుల్లో 172 మందికి పాజిటివ్ వచ్చింది
ఆ 172 మంది మరో 93 మందికి అంటించారు.
జనతా కర్ఫ్యూ తర్వాత లాక్ డౌన్ పాటిస్తున్నాం
22 దేశాలు కంప్లీట్ లాక్ డౌన్ చేశాయి
జూన్ 3 వరకు లాక్ డౌన్ కొనసాగించాలి
లాక్ డౌన్ తప్ప వేరే మార్గం కనిపించడం లేదు
ప్రధానితో రోజుకి రెండు సార్లు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి
లాక్ డౌన్ కొనసాగించాల్సి0దేనని నేను ప్రధాని కి చెప్పాను
మానవ జాతి మొత్తం ఎదుర్కొంటున్న సంక్షోభం ఇది
లాక్ డౌన్ కు ప్రజలు అద్భుతంగా సహకరిస్తున్నారు
రోగులు అత్యంత దయనీయంగా చనిపోతున్నారు
శరీరంలో తక్కువ వైరస్ సోకిన వాళ్ళు మాత్రమే బతుకుతున్నారు