Entertainment
రీమేక్ సినిమాల పై గురిపెట్టిన మెగా బ్రదర్స్
టాలీవుడ్ స్టార్లు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఆల్రెడీ ప్రూవ్ అయిన సబ్జెక్ట్స్ అయితే పెద్దగా రిస్క్ ఉండదని, రీమేక్స్కి సైన్ చేస్తున్నారు. ఎక్కడ సూపర్ హిట్ స్టోరీ ఉంటే, అక్కడికి వెళ్లిపోతున్నారు.. కేరళ నుంచి మొదలుపెట్టి కొరియన్ మూవీస్ వరకు ఏ కథ నచ్చితే, ఆ కథని రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు మెగా బ్రదర్స్ రీమేక్ ల పై గురి పెట్టారు. చిరంజీవి కమ్బ్యాక్ ఇవ్వాలనుకున్నప్పుడు చాలా కథలు...
ఎన్టీఆర్ కరోనా ట్రిట్మెంట్ పై చిరంజీవి ట్వీట్
గత రెండు రోజుల క్రితం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన ప్రస్థుతం. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఎన్టీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా హోంక్వారంటైల్లోకి వెళ్లారు. అయితే తన ఆరోగ్యం బాగానే ఉందని, వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నామని ఎన్టీఆర్ కరోనా సోకిన రోజు ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ కి కరోనా పై అభిమానుల ఆందోళనలో ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ హెల్త్ కండీషన్ పై ట్విట్టర్ వేదికగా అప్డేట్స్...
సీరియల్ ఆర్టిస్ట్గా కనిపించబోతోన్న రాశి ఖన్నా
నలుగురిని గాల్లోకి ఎగరేసి కొట్టడం, పవర్ఫుల్ పంచ్లు పేల్చడం ఎవరైనా చేస్తారు. ప్రభుదేవా స్టెప్పులు దింపేసే వాళ్లు కూడా ఉన్నారు. కానీ ఎవరుపడితే వాళ్లు కామెడీ చెయ్యలేరు. అందుకే నవరసాల్లో హాస్యం చాలా కష్టం అంటారు. అయితే ఒక హీరోయిన్ ఈజీగా నవ్విస్తోంది. కామెడీ హీరోయిన్ రోల్స్కి ఫస్ట్ ఆప్షన్లా మారుతోంది రాశీఖన్నా. హీరోయిన్లు సీనియారిటీ పెరుగుతున్న కొద్దీ లేడీ ఓరియెంటెడ్...
బ్రేకింగ్: జూ.ఎన్టీఆర్ కి కరోనా పాజిటివ్
టాలీవుడ్ లో కరోనా వైరస్ మరోసారి కలకలం రేపింది. యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తాజాగా కరోనా టెస్టు చేయించుకోగా.. ఫలితాల్లో పాజిటివ్గా తేలిందని ఆయన అన్నారు. ప్రస్తుతం హో క్వారంటైన్లో ఉన్నానని పేర్కొన్నారు. గత రెండు రోజులుగా తనను కలిసినవారు టెస్టులు చేయించుకోవాలని ఎన్టీఆర్ కోరారు. తన ఆరోగ్యం గురించి టెన్షన్ వద్దని అభిమానులకు సూచించిన ఎన్టీఆర్.. తొందరలోనే కరోనా నుంచి కోలుకుంటానని ఆశాభావం...
కరోనాతో కన్నుమూసిన సీనియర్ జర్నలిస్ట్ టీఎన్ఆర్
కరోనా మరో సీనియర్ జర్నలిస్ట్ ని బలితీసుకుంది. ఇటీవలే జర్నలిస్ట్ శ్రీధర్ ధర్మాసనం కరోనా బారినపడి మృతి చెందగా తాజాగా యూట్యూబ్ ఇంటర్యూలతో ఫేమస్ అయిన జర్నలిస్ట్జర్నలిస్ట్ టీఆన్ఆర్ కరోనాతో పోరాడి తుది శ్వాస విడిచారు. ఇటీవల ఆయన పలు సినిమాల్లో కూడా నటించారు. కరోనాతో కొద్ది రోజులుగా మాల్కజ్ గిరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో ఈ రోజు తుదిశ్వాస విడిచారు. టీఎన్ ఆర్ పూర్తి ...
కరోనా సమయంలో స్పీడ్ పెంచుతోన్న మహేశ్ బాబు..ఒకేసారి రెండు సినిమాలు
మహేశ్ బాబు గురించి టాలీవుడ్లో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ వార్తవిని సినీజనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. మహేశ్లో ఇంత మార్పా.. ఈ సడన్ చేంజెస్కి కారణమేంటి.. అసలు ప్రిన్స్ ఈ కొత్త నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి అని చర్చలు పెడుతున్నారు. మహేశ్ బాబు చాలా స్లోగా సినిమాలు చేస్తాడని ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. ఒక కథని ఓకే చెయ్యడానికి ఎంత టైమ్ తీసుకుంటాడో, షూటింగ్ పూర్తి చెయ్యడానికి కూడా అంతే టైమ్ తీసుకుంటాడనే మాటలు వినిపిస్తుంటాయి. అయితే ఇప్పుడీ...
పాన్ ఇండియన్ మూవీగా శంకర్, రామ్ చరణ్ సినిమా
శంకర్, రామ్ చరణ్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అనే మాటకి పర్ఫెక్ట్ మీనింగ్లా ఈ సినిమాని మార్చేస్తున్నాడట శంకర్. ఒక్కో భాష నుంచి ఒక్కో యాక్టర్ని తీసుకుని రామ్ చరణ్ సినిమాని లార్జ్ స్కేల్లో డిజైన్ చేస్తున్నాడట శంకర్. మరి ఈ మూవీలో ఎన్ని భాషల ఆర్టిస్టులు నటిస్తున్నారు. శంకర్ 'ఇండియన్2' తర్వాత రామ్ చరణ్తో ఒక సినిమా తియ్యబోతున్నాడు. దిల్...
ట్విటర్ పై కంగనా సంచలన వ్యాఖ్యలు..తెల్ల తోలు అంటూ..
ట్విటర్లో తన అధికారిక ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేయడం పట్ల బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెల్లతోలు ఉన్నవారు గోధుమ రంగు వారిని బానిసలుగా చూస్తారు అంటూ ట్విటర్ యాజమాన్యంపై మాటల దాడి చేశారు. సస్పెన్షన్ తర్వాత మాట్లాడిన కంగనా ఈ వ్యాఖ్యలు చేశారు. గోధుమ రంగు శరీరం ఉన్నవారిని తెల్లతోలు ఉన్నవారు బానిసలుగా...
కంగన రనౌత్ కి షాకిచ్చిన ట్విట్టర్..పర్మినెంట్ బ్యాన్
బాలీవుడ్ నటి కంగన రనౌత్ ట్విటర్ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది ట్విటర్. ఆమె వరుసగా వివాదాస్పద ట్వీట్లు చేయడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. హింసకు దారి తీసే అవకాశం ఉన్నందను అకౌంట్ సస్పెండ్ చేసినట్లు తెలిపింది. ట్విటర్ నిబంధనలను పదే పదే ఉల్లంఘిస్తుండటంతో కంగన రనౌత్ ట్విటర్ అకౌంట్ను తొలగించినట్లు వివరణ ఇచ్చింది. ట్విట్టర్ రూల్స్ ఈ అకౌంట్ ఉల్లంఘిస్తోందని తెలిపింది. తమ వేదికపై ట్విటర్ రూల్స్ను అందరికీ నిష్పాక్షికంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు...
సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ సిద్దం చేస్తున్న నాగర్జున
నాగార్జున ఇప్పటికే బోల్డన్ని రోల్స్తో బిజీగా ఉన్నాడు. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు అన్నపూర్ణ స్టూడియోస్లో సినిమాలు నిర్మిస్తున్నాడు. అలాగే బిగ్బాస్ లాంటి టీవీ షోస్కి హోస్టింగ్ కూడా చేస్తున్నాడు. ఇన్ని పనులతో బిజీగా ఉన్న నాగార్జున త్వరలోనే ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ స్టార్ట్ చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. మహేశ్ బాబు 'బిజినెస్మెన్' టైటిల్తో సినిమా చేశాడు గానీ, ఈ టైటిల్ నాగార్జునకి సరిగ్గా సరిపోతుందని...