Entertainment
బిగ్ బాస్ ఎలిమినేషన్ టెన్షన్…హేమ కి ఎర్త్ పెట్టినట్లేనా…?
మొత్తానికి బిగ్ బాస్ తొలివారం పూర్తైంది. మొదటివారం ఎలిమినేషన్కి రంగం సిద్దమవ్వడంతో కంటెస్టెంట్లలో టెన్షన్ పీక్స్ కి వెళ్ళింది. ఉన్న 15 మంది కంటిస్టెంట్లలో వారానికి ఒకరు చొప్పున ఎలిమినేట్ అయ్యేది వారం చివర్లోనే. ఈవారం రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమలు ఎలిమినేషన్కి నామినేట్ అయ్యారు. హోస్ట్ నాగార్జున ఈరోజు దగ్గరుండి ఎవరిని సాగనంపుతారా అన్న టెన్షన్ ఇప్పుడు కంటిస్టెంట్ల గుండెల్లో గుబులు రేపుతుంది.
కపుల్..కమెడియన్ మధ్య బిగ్ బాస్ లో బిగ్ ఫైట్…!
బిగ్ బాస్ హౌస్ లో రచ్చ షురూ అయింది. తొలివారం పూర్తి కావస్తుండటం ఎలిమినేషన్ ప్రక్రియ దగ్గరపడుతుండటంతో ఇక బిగ్ బాస్ హౌస్ వార్ రూంలా మారింది. ఒకపక్క హేమా-రాహుల్ వివాదం నడుస్తుండగానే మరోపక్క కిచెన్ లో పునర్నవి,అలీ రెజా మధ్య చపాతి ముక్క చిచ్చుపెట్టింది. నిన్నటి వరకు దోస్త్ మేరా దోస్త్ అన్న హేమా,శ్రీ ముఖిల మధ్య లగ్జరీ బడ్జెట్ అగ్గిరాజేసింది. ఇక అన్నిటి కన్నా హైలెట్ వరుణ్ సందేశ్, మహేష్ విట్టాల...
‘డియర్ కామ్రేడ్’ బిజినెస్ అదరగొట్టిందిగా…!
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'డియర్ కామ్రేడ్' చిత్రం మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా గురించి ప్రీ రిలీజ్ టాక్ అంటూ రకరకాలుగా ప్రచారం జరిగింది. కొన్ని బ్యాడ్ టాక్స్ వచ్చినా కూడా ఈ చిత్రానికి మాత్రం మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. పాతిక కోట్ల లోపు బడ్జెట్ ఈ చిత్రం తెరకెక్కి ఉంటుంది. అయినా కూడా కేవలం థియేట్రికల్ రైట్స్ ద్వారా ఏకంగా 33 కోట్ల వరకు...
బిగ్ బాస్ హౌస్ హైలెట్స్…!
15 మంది కలర్ ఫుల్ కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ 3 హౌస్ మంచి జోష్ లో సాగిపోతుంది. దీనికి నాగార్జున హోస్ట్ గా ఉండటం మరో స్పెషల్ ఎస్సెట్ అయింది. ఇక హౌస్ లో 3 రోజుల్లో మూడు వివాదాలు కాకరేపాయి. .. హిమజ, హేమల మధ్య వార్, కిచన్ లో టీకప్పులో తుఫాన్,భాబా భాస్కర్,జాఫర్ కామెడీ పండిస్తుండటం హౌజ్ లో హైలైట్స్…మొత్తానికి మూడురోజులుగా ఫుల్ జోష్ తో నడుస్తుంది సీజన్...
తెలుగు సినిమా పై తెలంగాణ ముద్రెందుకు…?
తెలంగాణ సినిమాల మీద మన అతి ప్రచారమే మన కొంపలు ముంచుతుందేమో.. సినిమాలు మంచిగున్నయని చెప్పుకుంటున్నా కలెక్షన్లు మాత్రం పూర్.. మన డైరెక్టర్, మన హీరో అని చెప్పుకుంటే తప్పు లేదు గాని ఇది కేవలం తెలంగాణ సినిమానే అని ప్రచారం చేసుకోవడంతో దీన్ని ఇక్కడోల్లు తప్ప ఎక్కడ చూశే పరిస్థితి కనిపించే పరిస్థితిలేదు.. ఎంత కాదనుకున్నా సినిమా సుతారం...
షారుఖ్ భార్య పోస్ట్ చేసిన ఫోటో చూసి నెటిజన్స్ షాక్…!
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. ఆవిడ తరచు ఇంటీరియర్ డిజైన్కు సంబంధించిన విషయాలు తన వాల్ పై పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆమె తన ఇంట్లో ఉన్న ఓ పెయింటింగ్ ని పోస్ట్ చేసి ఇంటీరియర్ డిజైన్ అందంను ఈ ఫోటో మరింతగా పెంచేసింది అంటూ పోస్ట్ చేసింది. కానీ అక్కడే ఉంది అసలు ట్విస్ట్ ఆమె పోస్ట్ చేసిన పెయింటింగ్...
సిన్మాని సిన్మాలా చూడండి జర సీనేందుకు జేస్తరు…!
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ ఈ నెల 18న రిలీజై హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఐదు రోజుల్లోనే రూ. 50కోట్లు సుమారు వసూలు చేసి మంచి టాక్ తో దూసుకుపోతుంది ఈ మాస్ మసాల మూవీ. సిన్మాలోని బోల్డ్ సన్నివేశాలపై కొంత నెగిటివ్ టాక్ వచ్చినా దాని ఎఫెక్ట్ అంత సినిమా పై లేకుండా చేసింది మాత్రం రామ్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్.
బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ ఇదే…!
గత రెండు సీజన్లుగా బుల్లి తెర ప్రేక్షకుల్ని అల్లరిస్తున్న బిగ్ బాస్.. సీజన్- 3 రేపు ఆదివారం నుంచి ప్రారంభం అవుతుంది. హోస్ట్గా కింగ్ నాగార్జున వస్తుండటంతో బుల్లితెర ప్రేక్షకుల్లోనే కాకుండా వెండితెర ప్రేక్షకుల్లోనూ బిగ్ బాస్ 3 పై స్పెషల్ క్రేజ్ వచ్చేసింది. మొత్తం వంద రోజులపాటు జరుగనున్న ఈ రియాలిటి షో లో పార్టిసిపేట్ చేసే సెలబ్రిటీల పై నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు బుల్లితెర ప్రేక్షకులు. బిగ్ హౌజ్...
బిగ్బాస్ను బ్యాన్ చేయాలి : ఢిల్లీలో శ్వేతారెడ్డి, గాయత్రి ధర్నా……..
బిగ్ బాస్ రియాల్టి షోను నిలిపివేయాలంటూ జంతర్ మంతర్ దగ్గర సినిమా నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా ధర్నా చేశారు. షో పేరుతో కాస్టింగ్ కౌచ్ కు పాల్పడుతున్నారని.. ఈ షోను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా.. ఈ పద్ధతి నచ్చకే షో నుంచి బయటకొచ్చారని చెప్పారు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. బిగ్ బాస్ పేరుతో అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ప్రజా ప్రయోజన...
బిగ్ బాస్ లో ఆ 10మంది కంటిస్టెంట్ల పై క్లారిటీ…!
నాగార్జున హోస్ట్గా నిర్వహిస్తున్న బిగ్బాస్-3పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. మొత్తం 15మంది కంటెస్టెంట్స్ పాల్గొననున్న ఈ షోలో హౌజ్లో ఎవరెవరు ఉండబోతునన్నారన్న దానిపై కొంత క్లారిటీ వచ్చింది. ఈసారి షోలో తీన్మార్ సావిత్రితోపాటు ప్రముఖ యాంకర్ శ్రీముఖి, నటి హేమ, వరుణ్ సందేశ్, ఆయన భార్య వితికా షేరు, జర్నలిస్ట్ జాఫర్, ఉయ్యాల జంపాల ఫేమ్ పునర్నవి భూపాలం, నటి హిమజ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్,ఫన్ బకెట్ ఫేమ్ మహేశ్ ఈ షోలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు...